
విమానాశ్రయంలో 8 నెలల చిన్నారి డైపర్లో దాచి ఉంచిన రూ.50 లక్షల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
స్మగ్లింగ్కు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
నిందితులు బంగారం తరలించేందుకు చిన్నారిని వాడుకోవడంపై అధికారులు కేసు నమోదు చేశారు.