జియోహోమ్ పేరుతో నెలకు రూ.400 ప్రారంభ ధరతో హైస్పీడ్ వైఫై, 1,000 లైవ్ టీవీ ఛానెల్స్, ఓటీటీ సబ్స్క్రిప్షన్లతో కూడిన కొత్త ప్లాన్లను జియో అందుబాటులోకి తెచ్చింది.
టీవీ, ఇంటర్నెట్, ఓటీటీ సేవలను ఒకే ప్యాకేజీలో అందించే ఈ ప్లాన్లను 30 ఎంబీపీఎస్ మరియు 100 ఎంబీపీఎస్ వేగంతో వినియోగదారులు పొందవచ్చు.
కొత్త వినియోగదారులకు ఉచిత ఇన్స్టాలేషన్, సర్వీస్ సౌకర్యాలను కల్పిస్తున్నట్లు జియో ప్రకటించింది.