
కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ 2025 సంవత్సరానికి గాను 17 మంది అథ్లెట్లకు అర్జున అవార్డులను ప్రకటించగా, ఈసారి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు ఎవరినీ ఎంపిక చేయలేదు.
తెలుగు క్రీడాకారులు గాయత్రి గోపీచంద్, ధనుష్ శ్రీకాంత్లతో పాటు విదిత్ గుజరాతి, దివ్య దేశ్ముఖ్ వంటి క్రీడాకారులు అర్జున అవార్డు గ్రహీతల జాబితాలో నిలిచారు.
1962 ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన ఐ. అరుమై నాయగంకు లైఫ్ టైమ్ కేటగిరీలో అర్జున అవార్డు దక్కగా, ఆర్మీ పారాలింపిక్ నోడ్కు రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం లభించింది.