
మారుతి సుజుకి సంస్థ తన మొత్తం మోడల్ శ్రేణి ధరలను సవరించినట్లు వెల్లడించింది.
ఇందులో భాగంగా కాంపాక్ట్ సెడాన్ డిజైర్ ధర వేరియంట్ను బట్టి రూ. 7,500 వరకు పెరిగింది.
ధరల సవరణ తర్వాత ఎంట్రీ లెవల్ డిజైర్ ఎల్ఎక్స్ఐ ధర రూ. 6.30 లక్షల వద్దకు, టాప్ స్పెక్ జెడ్ఎక్స్ఐ ప్లస్ ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 9.41 లక్షల ఎక్స్-షోరూమ్కు చేరాయి.