
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్లో 193 పరుగులకు ఆలౌట్ కావడంతో, లంక ముందు 372 పరుగుల లక్ష్యం నిలిచింది.
తొలి ఇన్నింగ్స్లో భారత్ 462 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్లో లంక బౌలర్లు భారత బ్యాటర్లను కట్టడి చేశారు.
ఈ మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు శ్రీలంక ఆటగాడు దినేశ్ చండీమాల్ గాయపడటంతో, ఆయన స్థానంలో సూర్యబండార కంకషన్ సబ్స్టిట్యూట్గా బరిలోకి దిగాడు.