
ఆశావాద ఆలోచనలు మెదడులోని రివార్డ్ సిస్టమ్ను ఉత్తేజపరిచి, రోగనిరోధక శక్తిని పెంచుతాయని తాజా పరిశోధనలు నిరూపించాయి.
టెల్ అవీవ్ మెడికల్ సెంటర్ పరిశోధకులు 85 మంది యువకులపై చేసిన ప్రయోగంలో, ఆలోచనల ద్వారా మెదడును రీ-వైరింగ్ చేయవచ్చని గుర్తించారు.
ప్లాసిబో ప్రభావం ద్వారా శరీరంలో నిజమైన భౌతిక మార్పులు జరుగుతాయని, ఇది చికిత్సలో తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.