
కాకినాడ జిల్లాలో 2,78,749 మంది పింఛన్లు పొందుతుండగా, కొత్త దరఖాస్తుదారులు చేయూత కోసం ఎదురుచూస్తున్నారు.
ప్రభుత్వం 2022 ఆగస్టు తర్వాత కొత్త పింఛన్లు మంజూరు చేయకపోవడంతో దివ్యాంగులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలో పింఛన్ల కోసం ప్రభుత్వం నెలకు సుమారు రూ. 58.16 కోట్లు వెచ్చిస్తోంది.