దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం గత నెలలో 4.82 శాతానికి పెరిగింది.
ఆహార పదార్థాలు, ఇంధన ధరల పెరుగుదల ఈ పరిస్థితికి ప్రధాన కారణమని నివేదికలు పేర్కొంటున్నాయి.
వచ్చే నెలలో జరిగే ద్రవ్య పరపతి సమీక్షలో ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు బలపడుతున్నాయి.