
కెనడాలో జరిగిన ఓవర్-60 వరల్డ్ కప్ మ్యాచ్లో అంపైర్ ఔట్ ఇచ్చినా ఇంగ్లాండ్ బ్యాటర్ తైమూర్ ఆలమ్ క్రీజు వదలలేదు.
ఈ ఘటనతో 15 నిమిషాల పాటు ఆట నిలిచిపోగా, చివరకు అంపైర్లు తమ నిర్ణయాన్ని నాటౌట్గా మార్చుకోవాల్సి వచ్చింది.
తైమూర్ ఆలమ్ 40 పరుగులు చేసి ఔట్ కాగా, చివరకు ఇంగ్లాండ్ జట్టు 8 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది.