
విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన 'గట్టా కుస్తీ 2' జులై 31 నుంచి నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
జులై 3న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయల వసూళ్లను సాధించి భారీ విజయాన్ని అందుకుంది.
ఈ సీక్వెల్ను వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్స్ బ్యానర్పై ఇషారి గణేషన్, విష్ణు విశాల్ సంయుక్తంగా నిర్మించారు.