
ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, కోటక్ మహీంద్రా బ్యాంకులు 2026 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 13 వేల మంది ఉద్యోగులను తొలగించాయి.
ఐసీఐసీఐ బ్యాంక్ అత్యధికంగా 5,148 మందిని, హెచ్డీఎఫ్సీ 3,343 మందిని, యాక్సిస్ 3,100 మందిని, కోటక్ 1,269 మందిని తొలగించాయి.
డిజిటల్ బ్యాంకింగ్ మరియు ఆన్లైన్ లావాదేవీలు పెరగడం వల్ల బ్రాంచ్లలో సిబ్బంది అవసరం తగ్గిందని బ్యాంకులు పేర్కొన్నాయి.