
టీసీఎస్ ఉద్యోగుల ల్యాప్టాప్లలో 'డిజిటల్ యూజర్ ఎక్స్ పీరియన్స్ మానిటరింగ్' టూల్ను ఇన్స్టాల్ చేయడంపై టెక్కీల్లో ఆందోళన మొదలైంది.
ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఉద్యోగుల పనితీరును, అప్లికేషన్ల వినియోగాన్ని ట్రాక్ చేసే అవకాశం ఉండటంతో గోప్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సుమారు 6 లక్షల మంది ఉద్యోగులున్న సంస్థలో ఈ పర్యవేక్షణ విధానంపై టీసీఎస్ నుంచి ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.