
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
వందేమాతరం వివాదానికి సంబంధించి సోనియా గాంధీ దేశ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు.
ఈ అంశంపై రాజకీయంగా దుమారం రేగుతుండగా, అమిత్ షా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.