
బంగారంపై దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15 శాతానికి పెంచడం వల్ల దేశీయంగా డిమాండ్ తగ్గింది.
డాలర్తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం వల్ల అంతర్జాతీయ మార్కెట్తో పోలిస్తే దేశంలో బంగారం ధరలు అధికంగా ఉన్నాయి.
ప్రస్తుతం మార్కెట్లో బిల్లు లేని బంగారం కొనుగోళ్లు పెరిగాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక వెల్లడించింది.