
2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత జీవిత బీమా పరిశ్రమ రూ.8.86 లక్షల కోట్ల ప్రీమియం వసూలు చేసి 6.73 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది.
ప్రీమియం వసూళ్లు పెరిగినప్పటికీ, దేశ జీడీపీలో బీమా శాతం 2.7 శాతానికి తగ్గడం గమనార్హం.
యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి సంస్థలు 99.80 శాతం డెత్ క్లెయిమ్ పరిష్కార నిష్పత్తిని సాధించాయని కంపెనీ అధికారులు వెల్లడించారు.