
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు.
ఈ టెలిఫోన్ సంభాషణలో ఇరు దేశాల ప్రధానులు ప్రస్తుత ప్రాంతీయ పరిణామాలపై చర్చలు జరిపినట్లు సమాచారం.
పశ్చిమాసియాలో నెలకొన్న అస్థిరత దృష్ట్యా ఈ కీలక భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.