లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కనున్న 'AA 23' చిత్రంలో తన సన్నిహితులు బన్నీ వాస్, సందీప్, నటరాజ్, స్వాతిలను సహ నిర్మాతలుగా బన్నీ ప్రకటించారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో భారీ బడ్జెట్తో రూపొందనున్న ఈ చిత్రంలో తన ఎదుగుదలకు సహకరించిన స్నేహితులను భాగస్వాములను చేయడం విశేషం.
ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో 'రాకా' చిత్రంలో నటిస్తున్న అల్లు అర్జున్, ఆ సినిమా పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్టును సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.