
ఢిల్లీ మెట్రో కిటికీకి ఫోన్ కెమెరాను అతికించి మోషన్ వీడియో తీసిన యువకుడి వీడియో ఇన్స్టాగ్రామ్లో 135 మిలియన్ల వ్యూస్ను సాధించింది.
రైలు కదులుతుండగా డ్యాన్స్ చేస్తూ తీసిన ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలతో పాటు, ఇది ఎడిటింగ్ అని విమర్శలు కూడా చేస్తున్నారు.
వీడియోలో అద్దంపై ప్రతిబింబాలు కనిపిస్తున్నాయని, ఇది రెండు వేర్వేరు షాట్లను కలిపి చేసిన ఎడిటింగ్ అని కొందరు విశ్లేషకులు పేర్కొన్నారు.