
15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని దులీప్ ట్రోఫీ ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్గా ఎంపిక చేయడంపై చర్చ జరుగుతోంది.
వైభవ్ ఇప్పటివరకు 8 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో 17.25 సగటుతో 207 పరుగులు మాత్రమే చేశాడు.
ఈస్ట్ జోన్ జట్టుకు ఇషాన్ కిషన్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, బౌలింగ్ విభాగంలో మహ్మద్ షమీ, ముఖేశ్ కుమార్ జట్టుకు బలాన్నిస్తున్నారు.