వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు.
చిన్న శ్రీను తన అనుచరులతో కలిసి విజయనగరం జిల్లా అధ్యక్ష పదవికి, భీమిలి ఇంఛార్జి పదవికి రాజీనామా చేసి పసుపు కండువా కప్పుకున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ చేరిక ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది.