
ఐర్లాండ్తో జరగనున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది.
రెగ్యులర్ కెప్టెన్ నాట్ స్కివర్ బ్రంట్కు విశ్రాంతినిచ్చి, ఆమె స్థానంలో స్టార్ ఆల్రౌండర్ చార్లీ డీన్ను కెప్టెన్గా నియమించారు.
సెప్టెంబర్ 1న ప్రారంభం కానున్న ఈ సిరీస్లో సోఫీ ఎక్లెస్టోన్, అమీ జోన్స్ వంటి సీనియర్లకు విశ్రాంతినిచ్చి, గ్రేస్ పాట్స్ వంటి యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించారు.