
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలక మండలి భక్తుల సంక్షేమం కోసం ఎల్ఐసీ ద్వారా రూ. 10 లక్షల ఉచిత బీమా కల్పించాలని నిర్ణయించింది.
భక్తులతో పాటు ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ టీటీడీ ఈ కీలక నిర్ణయాలను తీసుకుంది.
శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించే క్రమంలో ఈ బీమా పథకాన్ని అమలు చేయనున్నారు.