రోజూ శొంఠి పాలు తాగడం వల్ల జీర్ణ రసాల ఉత్పత్తి పెరిగి జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
గోరువెచ్చని శొంఠి పాలు గొంతులో కఫాన్ని తగ్గించి దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
ఈ పాలలో కాల్షియం, పాస్పరస్ ఉండటం వల్ల ఎముకలు, కీళ్లు బలపడతాయి.