హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మెటా ఇండియా హెడ్ సంధ్య దేవనాథన్పై కేసు నమోదు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన మార్ఫింగ్ చేసిన ఏఐ వీడియోలను ఫేస్బుక్ ప్లాట్ఫామ్పై తొలగించడంలో విఫలమైనందుకు ఈ చర్య తీసుకున్నారు.
నిబంధనల ప్రకారం అభ్యంతరకర కంటెంట్ను వెంటనే తొలగించకపోవడంతో ఐటీ చట్టం సెక్షన్ 67 కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.