రాజమండ్రిలో ఇద్దరు యువకులు వైద్య విద్యార్థినిపై కారు ఎక్కించడంతో ఆమె తీవ్రంగా గాయపడి బ్రెయిన్డెడ్ స్థితికి చేరుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.