
భారీ వర్షాల నేపథ్యంలో జగిత్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లోని విద్యాసంస్థలకు గురువారం సెలవు ప్రకటించారు.
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా 9 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఈ సెలవులకు బదులుగా ఆగస్టు 8న రెండో శనివారం వర్కింగ్ డేగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.