
ఏషియన్ లెజెండ్స్ లీగ్ 2026లో భాగంగా ఆదివారం ఆగస్టు 2న లుసాకాలోని లోటస్ స్పోర్ట్స్ క్లబ్లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి.
శిఖర్ ధావన్ సారథ్యంలోని ఇండియన్ రాయల్స్ జట్టు తమ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ టైగర్స్పై 19 పరుగుల తేడాతో విజయం సాధించి మంచి ఫామ్లో ఉంది.
మహమ్మద్ హఫీజ్ నేతృత్వంలోని పాకిస్థాన్ పాంథర్స్ జట్టు తమ తొలి మ్యాచ్లో ఏషియన్ స్టార్స్ చేతిలో 85 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది.