
విద్యుత్ ద్విచక్రవాహన తయారీ సంస్థ సింపుల్ ఎనర్జీ దేశీయ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను విడుదల చేసింది.
ఈ కొత్త స్కూటర్ సింగిల్ ఛార్జ్తో 243 కిలోమీటర్ల ప్రయాణ సామర్థ్యాన్ని కలిగి ఉందని కంపెనీ పేర్కొంది.
ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు సింపుల్ ఎనర్జీ భారీగా నిధుల సమీకరణకు సిద్ధమవుతోంది.