
సాయిదుర్గ తేజ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'సంబరాల ఏటిగట్టు' 2027 జనవరి 12న విడుదల కానుంది.
రూ. 125 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్కు రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తుండగా, బి.అజనీశ్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు.