
లండన్లో మొజ్తాబా ఖమేనీకి రూ.400 కోట్ల విలువైన రెండు లగ్జరీ అపార్ట్మెంట్లు ఉన్నాయని 'ది సండే టైమ్స్' కథనం ప్రచురించింది.
ఈ ఆరోపణలను ఇరాన్ రాయబార కార్యాలయం పూర్తిగా నిరాధారమని కొట్టిపారేసింది.
మొజ్తాబా ఖమేనీకి స్వదేశంలో కానీ, విదేశాల్లో కానీ ఎలాంటి ఆస్తులు లేవని ఇరాన్ స్పష్టం చేసింది.