
మహీంద్రా ట్రక్స్ అండ్ బసెస్ 2027-28 నాటికి వాణిజ్య వాహన మార్కెట్లో 10 శాతం వాటాను లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రస్తుతం రూ. 25-50 లక్షల ధరల శ్రేణిలో బ్లేజో ఐ-ట్రక్ను విడుదల చేసినట్లు ప్రెసిడెంట్ వినోద్ సహాయ్ తెలిపారు.
వచ్చే మార్చి నాటికి ఎలక్ట్రిక్ బస్సులను, రెండేళ్లలో ఎలక్ట్రిక్ ట్రక్కులను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు కంపెనీ ప్రకటించింది.