బ్రిక్స్ సదస్సులో భాగంగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కీలక సమావేశం నిర్వహించారు.
ఈ భేటీలో సరిహద్దు శాంతి, వాణిజ్య సమస్యలే ప్రధాన ఎజెండాగా చర్చించారు.
పశ్చిమాసియా యుద్ధం వల్ల కలుగుతున్న తీవ్ర నష్టంపై కూడా ఈ సదస్సులో చర్చించారు.