
అఫ్గానిస్తాన్తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.
భారత బ్యాటర్ అభిషేక్ శర్మ కేవలం 32 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 82 పరుగులు సాధించి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.