
వెస్టిండీస్తో సొంతగడ్డపై జరిగే వన్డే, టీ20 సిరీస్ల కోసం భారత జట్టును సీనియర్ సెలక్షన్ కమిటీ బుధవారం ప్రకటించింది.
ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య, వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్కు సెలక్టర్లు ఈ జట్టులో చోటు కల్పించలేదు.
అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ మేరకు నూతన జట్లను ఎంపిక చేసింది.