
నివిన్ పౌలి, మమిత బైజు నటించిన మలయాళ బ్లాక్బస్టర్ 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్' సెప్టెంబర్ 4న తెలుగులో విడుదలైంది.
ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం, ఏజ్ డిఫరెన్స్ కాన్సెప్ట్తో సాగే సింపుల్ లవ్ స్టోరీ.
గిరీష్ ఏడీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సహజత్వానికి పెద్దపీట వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.