
అఫ్గానిస్తాన్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 3420 బంతుల్లోనే 6 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
ఈ ఘనత సాధించిన అత్యంత వేగవంతమైన ఆసియా క్రికెటర్గా, ఓవరాల్గా రెండో ఆటగాడిగా అభిషేక్ చరిత్ర సృష్టించాడు.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో అభిషేక్ 32 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 82 పరుగులు సాధించాడు.