కేవలం రూ. 9,000 ప్రారంభ చెల్లింపుతో ఇంటిపై సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది.
మిగిలిన మొత్తాన్ని నెలకు రూ. 900 ఈఎంఐ పద్ధతిలో చెల్లించే వెసులుబాటు ఉండటంతో సామాన్యులకు ఇది ఎంతో మేలు చేస్తుంది.
ఈ సోలార్ ప్లాంట్ ఏర్పాటుతో విద్యుత్ బిల్లుల భారం పూర్తిగా తొలగిపోతుందని అధికారులు వెల్లడించారు.