ఇంట్లో ఉన్న వెండి వస్తువులను తాకట్టు పెట్టి రూ. 15 లక్షల వరకు రుణం పొందే సదుపాయాన్ని బ్యాంకులు కల్పిస్తున్నాయి.
బంగారంతో పాటు వెండిపై కూడా రుణాలు ఇవ్వడం వల్ల సామాన్యులకు ఆర్థికంగా ఊరట లభిస్తుందని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి.
రుణం పొందడానికి అవసరమైన డాక్యుమెంట్లు మరియు వడ్డీ రేట్ల వివరాలను బ్యాంక్ వెబ్సైట్లలో తెలుసుకోవచ్చు.