Sports
దులీప్ ట్రోఫీ ఫైనల్‌పై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు

దులీప్ ట్రోఫీ ఫైనల్‌పై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు

AP7AM2h
THE BRIEF
1

దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్‌ జోన్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో టైటిల్ దక్కించుకున్నప్పటికీ, ప్రత్యర్థిని రెండుసార్లు ఆలౌట్ చేయడానికి ప్రయత్నించకపోవడాన్ని సునీల్ గవాస్కర్ తప్పుబట్టారు.

2

దేశవాలి క్రికెట్‌లో బౌలర్లు 20 వికెట్లు తీసే అనుభవాన్ని కోల్పోతే అంతర్జాతీయ టెస్టుల్లో భారత్ రాణించడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు.

3

ఈస్ట్‌ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగులు చేయగా, కెప్టెన్ ఇషాన్‌ కిషన్ 270 పరుగులతో భారీ ఇన్నింగ్స్ ఆడాడు.