
మంత్రి కొండా సురేఖపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని పార్టీ కమిటీ టీపీసీసీకి నివేదిక సమర్పించింది.
పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలని, చిన్నారెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలని కమిటీ సిఫార్సు చేసింది.
ఈ నివేదికను రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తారని ఎంపీ మల్లు రవి వెల్లడించారు.