విల్లా విజయ్ను కనిపెట్టేందుకు మనోజ్ ఒక స్వామిజీని ఇంటికి తీసుకురాగా, ఆయన అంజనం వేయడానికి మూడు వేల రూపాయలు వసూలు చేసి విఫలమయ్యారు.
సుమతిని అరుణ్ బైక్పై డ్రాప్ చేయగా, బాలు ఆమెను చూసి కొలీగ్ అని అబద్ధం చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
పెళ్లి పనుల్లో మాణిక్యం బిజీగా ఉండగా, బాలు, మీనా సపోర్ట్ వల్లే పెళ్లి జరుగుతోందని కిషోర్ కుటుంబ సభ్యులు ప్రశంసించారు.