
కృత్రిమ మేధ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తీరు పట్ల పలువురు నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రానున్న పది సంవత్సరాలలో ఏఐ కారణంగా పది శాతానికి పైగా జనం ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఏఐ సాంకేతికతకు తగిన కళ్లెం వేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.