బంగారం ధరలు మూడు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుని, తులం ధర రూ. 1.63 లక్షల మార్కును దాటాయి.
ఒక్కరోజులోనే రూ. 1,210 పెరగడంతో పండుగ సీజన్లో కొనుగోలుదారులకు భారీ షాక్ తగిలింది.
అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ధరలు రూ. 2 లక్షల స్థాయికి చేరే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.