
స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో కొత్తగా ప్రవేశపెట్టిన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ (సీఏఎస్) విధానంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు.
మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఈ విధానాన్ని నిశితంగా పరిశీలించిందని ఆయన పేర్కొన్నారు.
ట్రేడింగ్ ప్రక్రియలో పారదర్శకతను కాపాడేందుకు ఈ కొత్త విధానం దోహదపడుతుందని సెబీ స్పష్టం చేసింది.