ఉక్రెయిన్ రష్యాపై వెయ్యికి పైగా డ్రోన్లతో మెరుపు దాడి చేయడంతో మాస్కోలో హై అలర్ట్ ప్రకటించారు.
ఈ దాడుల్లో ఆరుగురు మరణించగా, పలు విమానాశ్రయాలను రష్యా అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.
నల్ల సముద్రంలోని రష్యా నౌకాదళ స్థావరంపై కూడా ఉక్రెయిన్ దాడులు జరపడంతో యుద్ధం తీవ్రరూపం దాల్చింది.