భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్, అమెరికాకు చెందిన ఫుట్వేర్ సంస్థ క్రాక్స్తో 10 సంవత్సరాల వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఈ ఒప్పందం విలువ సుమారు 200-300 మిలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 2,800 కోట్లుగా అంచనా వేయబడింది.
ఈ భాగస్వామ్యం ద్వారా ఇన్ఫోసిస్ తన ఏఐ ప్లాట్ఫామ్లను ఉపయోగించి క్రాక్స్ ఐటీ వ్యవస్థలను ఆధునికీకరించి, కార్యకలాపాల సామర్థ్యాన్ని పెంచనుంది.