
చైనాకు చెందిన BYD సంస్థ డెంజా జెడ్9ఎస్ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది, దీని ధర సుమారు రూ.40 లక్షలుగా నిర్ణయించారు.
ఈ కారు టాప్ వేరియంట్ CLTC ప్రమాణాల ప్రకారం ఒకసారి ఛార్జ్ చేస్తే 1,100 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని కంపెనీ ప్రకటించింది.
బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీతో రూపొందిన ఈ కారు కేవలం 9 నిమిషాల్లో 10 శాతం నుండి 97 శాతం వరకు ఛార్జ్ అవుతుందని పేర్కొన్నారు.