తొలి త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో హితాచీ ఎనర్జీ ఇండియా (పవర్ ఇండియా) షేరు ధర సోమవారం ఒక్కరోజే రూ. 3,280 పెరిగింది.
కంపెనీ నికర లాభం 123.5 శాతం వృద్ధితో రూ. 294 కోట్లకు చేరుకోగా, ఆదాయం రూ. 2,493 కోట్లుగా నమోదైంది.
ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఈ స్టాక్ 94 శాతం ఎగబాకగా, ప్రస్తుతం మార్కెట్ వాల్యుయేషన్ రూ. 1.61 లక్షల కోట్లుగా ఉంది.