Sports
పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై ఐసీసీ కఠిన శిక్షలు

పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై ఐసీసీ కఠిన శిక్షలు

iDreamPost47m
THE BRIEF
1

ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్‌ను 0-3తో కోల్పోయిన పాకిస్థాన్ జట్టుకు ఐసీసీ గట్టి షాక్ ఇచ్చింది.

2

బర్మింగ్‌హామ్ టెస్ట్ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు.

3

నిర్ణీత సమయంలోగా ఓవర్లను పూర్తి చేయనందుకు పాక్ జట్టు ఖాతా నుంచి ఏకంగా 11 డబ్ల్యూటీసీ పాయింట్లను తొలగించారు.