
రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తున్న ‘వారణాసి’ సినిమా మేకింగ్ ప్రక్రియను రికార్డ్ చేయడానికి గోగితా చిక్వాడ్జేను ఎంపిక చేసినట్లు సమాచారం.
ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశ నుంచి షూటింగ్ వరకు ప్రతి అంశాన్ని డాక్యుమెంటరీగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ డాక్యుమెంటరీని సినిమా డిజిటల్ హక్కులతో కలిపి ప్యాకేజీగా విక్రయించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.